అమరావతిలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమయ్యింది. కొత్త అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన గవర్నర్ నరసింహన్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర విభజన తర్వాత ఇంత తక్కువ సమయంలో అసెంబ్లీని నిర్మించడం శుభపరిణామమన్నారు గవర్నర్. ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అసెంబ్లీ ప్రాంగణంలో పండగ వాతావరణం కనిపించింది.
Latest news

అధికార పార్టీ దెబ్బకు అధికారుల హడల్..
కరీంనగర్లో గ్రానైట్ మాఫియా రెచ్చిపోతోంది. సహజ వనరుల్ని కొల్లగొట్టి కోట్లు కూడబెడుతోంది. ప్రభుత్వ ఖజానాకు చిల్లిగవ్వ రాకుండా.. ఒక్క రూపాయి ట్యాక్స్ చెల్లించకుండా... దర్జాగా దందా … [Read More...]

నారా వారి పల్లిలో సంక్రాంతి సందడి..
సంక్రాంతి పండగ కోసం ఏపీ సీఎం స్వగ్రామం నారావారిపల్లె ముస్తాబవుతోంది. నారా, నందమూరి కుటుంబాలు మూడ్రోజులపాటు సొంతూర్లో పండగ జరుపుకోనున్నాయి. ఇప్పటికే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి … [Read More...]

పొత్తులపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు!
హేతుబద్ధత లేకుండా విభజన జరగడం వల్ల ఏపీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చంద్రబాబు అన్నారు. విభజన హామీల అమలుపై ప్రధాని మోడీతో సీఎం చర్చించారు. రాజధాని, పోలవరం సహా పలు ప్రాజెక్టులకు … [Read More...]

జీహెచ్ఎంసీలో ట్రాన్స్పోర్ట్ స్కామ్.. నలుగురి అరెస్ట్
కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసేశారు కొందరు అవినీతి అధికారులు.. జీహెచ్ఎంసీలో ట్రాన్స్పోర్ట్ విభాగంలో వెలుగు చూసిన ఈ స్కామ్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది.. ఇప్పటికే … [Read More...]

పవన్ అభిమానిపై బాలయ్య అభిమాని దాడి…
హీరోలు తాము అంతా ఒకటే అని ఎన్ని సార్లు చెప్పినా.. అభిమానుల మధ్య వైరం తగ్గడం లేదు.. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని వివాదాలకు వెళ్ళి.. దాడి చేసుకొనే వరకు వెళ్తున్నారు. కాగా … [Read More...]
Leave a Reply